ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణప�
భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూభారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియన
అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్హాల్లో అగ్ని ప్ర
హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు.
విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత చదువులతోనే పై స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. షేక్పేట్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడె
ఈ నెల 31న గోషామహల్లో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ట్టు సీఎం రేవంత్ తెలిపారు. కొత్త భ వనాల నిర్మాణంపై సీఎం శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించా రు.
గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.ఆది, సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షలకు 48,011 అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. 101 పరీక్ష కేంద్రాలు ఏర�
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు గురువారం నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీ�