రెవెన్యూ వ్యవస్థలో అధికారులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక�
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలె�
వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని, వారు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణప�
భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూభారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియన
అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్హాల్లో అగ్ని ప్ర
హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు.
విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత చదువులతోనే పై స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. షేక్పేట్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడె