జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అ
ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డ
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జ
అడవులను నరుకుంటూపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, మనిషి జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని �
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గ�
పర్యాటకంలో ఖమ్మం జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం వైరా కేంద్రంలోని రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప
ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి అన్నారు. లోతట్టు ప్ర�
నగరంలోని మున్నేరు అభివృద్ధి పనులతోపాటు భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ అభివృద్ధి పనులు, భూ సేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చ�
వజ్రం కూడా ఒత్తిడిని తట్టుకొనే తయారవుతుందని, జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు ప్రతి విద్యార్థి పట్టుదలతో విద్యలో రాణించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోన
రెవెన్యూ వ్యవస్థలో అధికారులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస
విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అదనపు కలెక్టర్ శ్రీజ సహా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో శుక�
జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, విద్యాశాఖ తదితర అంశాలపై అదనపు కలె�
వారం వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని, వారు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంది