రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఖమ్మం నగర పరిధిలోని ఆర్అండ్బీ, మున్సిపల్ రోడ్ల నిర్�
భారత పత్తి సంస్థ(సీసీఐ)కు పత్తిని అమ్మేందుకే రైతులు విముఖత చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో విసిగివేసారి ప్రైవేటు బాట పడుతున్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పాఠశాలలకు అనధికారికంగా గైర్హాజరైతే చర్యలు తప్పవని డీఈవో చైతన్య జైనీ హెచ్చరించారు. మంగళవారం డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం �
లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ముంపు శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో వర్షాలతో జలమయమయ్య�
ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు నదీ ప్రవాహం పెరుగుతున్నందున లోతట్టు, పరీవాహక ప్రాంతాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం కాల్వొడ్డ�
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మొంథా తుపాను
జిల్లాలో తిరుమల తరహాలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల స్థలాన్ని గుర్తించామని, స్థలం అప్పగింతకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరే
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర�
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఖ
స్థానిక సంస్థల ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర�
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అ
ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డ
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జ
అడవులను నరుకుంటూపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, మనిషి జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని �