రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
రైతులు పంటల సాగు ముందు భూసార పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే అధిక అధిక దిగుబడులను సాధించవచ్చని ఏఈఓ రవితేజ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలోనీ వ్యవసాయ భూముల్లోన
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణ�
‘సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగా నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించే ‘వ్యాకరణం’ కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు. వ్యాకరణాన్ని
గడిచిన పదేండ్లలో దేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 160 శాతం చొప్పున పెరిగాయి. ఈ మేరకు గురువారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్ర ప్రత్�
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు.ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల జోరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ స్థూల ప్రత్యక్ష పన్నులు రూ.10.54 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ వసూ�
జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బు వసూలు చేస్తు న్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది