సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణ�
ప్రకృతి సంపద తునికాకు. ప్రతి వేసవిలో వందలాది మందికి నెలరోజుల పాటు ఆదాయ వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ సంవత్సరం తునికాకు ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉండడంతో ములుగు జిల్లాలో ఆదివాసీలు, అ�
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు ఎర్లీబర్డ్లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపు
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�
మహబూబ్నగర్ : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతలో నకిలీ రసీదు బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచార�