రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
హైదరాబాద్ శివార్లలోని మణికొండలో (Manikonda) పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.
కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టుంది వరంగల్ ఎంజీఎం దవాఖానలో పరిస్థితి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వస్తే ఎప్పడు ఎక్కడ ఏది మీద పడుతుందోననే భయం రోగుల్లో కనిపిస్తున్నది.
గోదావరిఖని విఠల్ నగర్ మీసేవా కేంద్రం ఎదుట ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు క్రమంగా కూలిపోతుంది. రోజుకింత నెర్రలు వారుతూ కుంగిపోతుంది. ఎప్పుడు పూర్తిగా కాలువలో పడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతీ రోజూ ఇ
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో (Railway Station) ప్రమాదం చోటుచేసుకున్నది. పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో ఓ బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం బాలుడి కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు గుంతకల్లు రైల్వే �
బతుకు దెరువు కోసం రాష్ర్టాలుదాటి వచ్చి కుటుంబాలను పోషించుకుని నాలుగు పైసలు సంపాదించుకుందామకుని ఆశపడ్డ కార్మికుల జీవితాలు అడియాశలయ్యాయి... అందరితో కలిసి పనికోసం వెళ్లిన యువకులను లిఫ్ట్ రూపంలో మృత్యువ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పరిపాలన భవనానికి అదనంగా నిర్మిస్తున్న పోర్టికో గురువారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయా లు కాగా, వారిని సమీప దవాఖానకు చికిత్స కోసం తరలి
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదంపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
Children Killed | నిద్రిస్తున్న పిల్లలపై ఇటుక బట్టీ గోడ కూలింది. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని పోలీసులు తెలిపార�
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం (Shivaji Statue) కూలిన ఘటనలో శిల్పి జైదీప్ ఆప్టేని (Jaydeep Apte) పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో
మహారాష్ట్రలో సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ 35 అడుగుల విగ్రహం కూలిన ఘటనపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు జోడ్ మారో(చెప్పుతో కొట్టండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి.