జర్మనీలో అతిపెద్ద థీమ్ పార్క్ యూరోపా పార్క్లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు పట్టణం రస్ట్లో ఈ జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తు�
చైనాలోని (China) హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్లో (Heilongjiang Province) ఘోర ప్రమాదం జరిగింది. క్వికిహార్లోని (Qiqihar) ఓ మిడిల్ స్కూల్లో (Middle School) జిమ్ పైకప్పు (Gym Roof) ఒక్కసారిగా కూలిపోయింది (Collaps). దీంతో పది మంది మరణించారు.
Mamata Banerjee's government Will Collapse | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఐదు నెలల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మళ్లీ ఊహాగానాలు చేస్తున్నారు. టీఎ�
Bridge Collapses | బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది.
పంజాబ్లోని (Punjab) మొహాలీలో (Mohali) ఓ పార్కింగ్ ఏరియా (Parking lot) ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. అందులోపడి బైకులు, కార్లు సహా 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
Sanjay Raut | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మరో 15-20 రోజుల్లో కూలిపోతుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన�
Viral Video | అందరూ చూస్తుండగానే ఉన్నట్టుండి ఆ భవనం కుప్పకూలింది. కేవలం ఐదు సెకండ్లలో ఆ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ భవనం చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.
Morbi bridge | గుజరాత్లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని
Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
Gujarat | గుజరాత్లో మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కు పెరిగింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి కేబుల్
Indonesia | ఇండోనేషియా (Indonesia) రాజధాని జకార్తాలోని ఓ మసీదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మసీదు డోమ్ కుప్పకూలింది. జకార్తాలో ఉన్న ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో
శిథిలావస్థలో ఉన్న భవనం రెండో అంతస్తులోని ప్రహరీ కూలింది. ఆ భవనంలో చిక్కుకున్న 17 రోజుల చిన్నారితో సహా 12 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మీర్చౌక్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిం�
Ahmedabad | గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ సమీంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో లిఫ్ట్ కూలిపోయింది.