ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదివారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9.30 గంటలైనా సూర్యుడు కనబడలేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు చలి మంటలు వేసుక
చలికి ఉత్తర భారతం గజగజ వణుకుతున్నది. జమ్ము, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది.
Cold Intensity | తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్�
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకల కొరికే చలితో ఉదయమే వివిధ పనుల నిమిత్తం వెళ్లే కూలీలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు జంకుతున్నారు. చల
కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరుగుతున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రభావం చూపుతున్నది. పొద్దంతే కాదు, రాత్రి పూట కూడా గజగజా వణకాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు మరింతగా కూల్ చేస�
రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. పెంపకందారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్�
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
TS Weather | తెలుగు రాష్ట్రాల్లో చలివాతావరణం పెరుగుతున్నది. రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మరో వైపు మూడురోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ
TS Weather | తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. బుధవారం మరింత పెరిగింది. మరో వైపు రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తగ్గుతుందని పేర్కొంది.