పదిరోజులపాటు గజగజలాడించిన చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమయ్యా
శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చీకటి వేళల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో దగ్గరి దగ్గరి వాహనాలే కన్పించవు.. ఒక వాహనా న�
TG Weather | తెలంగాణవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం వేళల్లో భారీగా పొగమంచు కురుస్తున్నది. దానికి తోడు చలిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడుతున్నారు. ఈ క్ర�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుండగా, రాత్రి సమయాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో 11 జిల్లాల్లో ఇప్పటికే సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్�
చలి తీవ్రత పెరగడంతో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు, ఇతర జీవులు వణికిపోతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.వెచ్చదనం కోసం ప్రజలు చలిమంటలు కాచుకుంటున్నారు.చలినుంచి రక్షణకు ఉన్న�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజురో జుకూ పెరుగుతున్నది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్పల్లిలో 8.7 డిగ్రీలు, వికారాబాద్ జిల్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో గజగజ వణుకు మొదలైంది. చిన్నారులు, వృద్ధులు ఇంకాస్త వణికి పోతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటలకు వరకు చలి
నాలుగైదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. వారం క్రితం వరకు వర్షం దంచికొట్టగా.. ఒకేసారి చలి గాలులు ప్రారంభమయ్యాయి. జిల్లాను చలి వణికిస్తున్నది. వారం నుంచి చల్లని వాతావరణం ఉండడంతో ప్రజ
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ�
Cold Weather | తెలంగాణలో రెండురోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర�
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలితోపాటు పొగమంచు అధికంగా ఉంటుంది. తెల్లవారుజామున ప్రారంభమై పది గంటల వరకూ ఉంటున్నది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో రికార్డుస్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత 5.2డిగ్రీలుగా నమ�
రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు,
సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహీర్లో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జహీరాబ