మూడేళ్లుగా నష్టాలు చూస్తున్న మామిడి రైతులకు ఈ యేడాదీ నిరాశే మిగిలేలా ఉన్నది. డిసెంబర్ చివరి నాటికి తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి మొగ్గ కూడా కట్టకపోవడంతో ఆందోళన కనిపిస్తున్నది.
TS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ �
కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మరో ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ�
జమ్ము కశ్మీర్తో పాటు ఉత్తరాది రాష్ర్టాల్లో చలి వణికిస్తున్నది. కశ్మీర్లో ఎముకలు కొరికే విధంగా చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతతో దాల్ సరస్సు ఉపరితలం పైపొరపై సన్నని మంచు పలక ఏర్పడింది. కశ్మీర్ లోయ
వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే.. మామిడి చెట్లు శివరాత్రి వరకే శివలింగమంత సైజులో ఉండే కాయలు కాస్తాయి. అక్టోబర్లోనే మామిడి సీజన్ ప్రారంభమై డిసెంబర్ చివరి నాటికి తోటలు 90 శాతం పూత పూసి మామిడి పంట ప�
రాష్ట్రవ్యాప్తంగా ఇడువని ఇగం.. జనాన్ని ఆగమాగం చేస్తున్నది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో రెండ్రోజుల�
తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒ�
బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
TS Weather | తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. వాతావరణంలోని మార్పులు, శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోవుతున్నాయని వాతావరణశాఖ అ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదివారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9.30 గంటలైనా సూర్యుడు కనబడలేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు చలి మంటలు వేసుక
చలికి ఉత్తర భారతం గజగజ వణుకుతున్నది. జమ్ము, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది.
Cold Intensity | తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్�