Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన అనంతరం, ఆయన తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు.
అగ్ర కథానాయకుడు రామ్చరణ్ మణికట్టు సర్జరీ నిమిత్తం కోయంబత్తూరు పయనమయ్యారు. అక్కడి గంగా ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరుగనున్నది. ప్రత్యేక వైద్య నిపుణులు ఈ సర్జరీని నిర్వహించనున్నారు.
Annamalai | తమిళనాడులో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ జరుగుతున్నది. కోయంబత్తూరు అంతటా ఆయన పోస�
Viral Video : తమిళనాడులోని కోయంబత్తూర్లో ఇటీవల పదేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశంపై తాజాగా ప్రెస్మీట్లో పోలీసులు వ్యవహరించిన తీరు విమ
Crime news | తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూరు (Coimbatore) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి నేరస్తుడు అని తెలిసి ఓ యువతి అతడిని దూరం పెట్టింది. అయితే తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఆ వ్యక్తి యువతి ఇంటి
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్పై అభ్యంతరకర కాంటెంట్ను ప్రచారం చేస్తున్న ప్రైవేట్ఉద్యోగిని అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని సూలూరులో జరిగిన పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు అంశంలో ప్�
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ‘హ్యాపీ ఫ్యూచర్ మల్టీ పర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' కేసులో మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ
CM Vijay | పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్యపై తమిళనాడు సీఎం (Tamil Nadu CM) విజయ్ (Joseph Vijay) స్పందించారు. ఇలాంటి అమానవీయ ఘటనలను సహించేది లేదని అన్నారు. శుక్రవారం వెలుగుచూసిన దారుణ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్ప
Woman Falls From Speeding Bus | వేగంగా వెళ్తున్న బస్సులోంచి ఒక వృద్ధురాలు పడిపోయింది. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై మూడు గుర్రాలు పరుగులు తీశాయి. ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న మహిళ స్కూటీని ఢీకొట్టాయి. దీంతో అదుపుతప్పిన ఆమెతో పాటు పిల్లలు రోడ్డుపై పడిపోయారు. ఇది చూసి అక్కడున్న �
PM Kisan | రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
Arrests | కోయింబత్తూర్ (Coimbatore) ఎయిర్పోర్టు (Airport) సమీపంలో కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ నగర పోలీస్