Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) కొంత కాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే డిసీజ్ తో బాధపడుతున్న సామ్.. చికిత్స కోసం కాస్త విరామం త
ఎంపీ కనిమొళి వివాదం నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్ డ్రైవర్ షర్మిలకు నటుడు కమల్హాసన్ అండగా నిలిచారు. కమల్ సాంస్కృతిక కేంద్రం తరఫున సోమవారం కారును గిఫ్ట్గా అందించారు.
Kamal Haasan | డీఎంకే ఎంపీ, ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి (DMK MP Kanimozhi) సత్కరించిన తొలి మహిళా బస్సు డ్రైవర్ (Woman Bus Driver) షర్మిలను యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా ప్రముఖ నటుడు, మక్కల్ న
Road accident | తమిళనాడులోని కోయింబత్తూరు పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర�
TN woman bus driver | ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ను (TN woman bus driver) ఒక ఎంపీ సత్కరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ మహిళా డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
Tamilnadu | తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
Private train | దేశంలో తొలి ప్రైవేటు రైలు (Private train) పట్టాలెక్కింది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు సర్వీసు తమిళనాడులోని కో�
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన హోటల్ యజమానిని రూ 80 లక్షలకు మోసం చేసిన నిందితుడిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.