ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (National Investigation Agency) దాడులు చేస్తున్నది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో స�
Tamilnadu | తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు నుంచి రెండు బోగీలు విడిపోయాయి. అప్పటికే వేగంగా వెళ్తున్న రైలు ఆ రెండు బోగీలను వదిలి
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
Private train | దేశంలో తొలి ప్రైవేటు రైలు (Private train) పట్టాలెక్కింది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు సర్వీసు తమిళనాడులోని కో�
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన హోటల్ యజమానిని రూ 80 లక్షలకు మోసం చేసిన నిందితుడిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�
చెన్నై : మమైనర్ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి (37)ని తమిళనాడులోని తిరుపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అనుప్పరపా�
Flight Leftinent: సహోద్యోగినిపై ఓ ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి
Correction | తమిళనాడులో ‘నిపా’ కేసు గుర్తించలే! | కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతోంది. మరో వైపు నిపా వైరస్తో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించారు. దీంతో పొరుగున ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో
Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు | రోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగ�