చెన్నై: రోడ్డు భద్రత, కరోనా నియమాలపై ట్రాన్స్జెండర్ల బృందం అవగాహన కల్పించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్లు, మాస్కులు ధరించాలని, రోడ్డు భద్రతతోపాటు �
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ బడిపిల్లలంతా ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లతో కుస్తీ పడుతూ వచ్చారు. మెల్లమెల్లగా మార్పును అలవాటు చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు
కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూ
కొయంబత్తూర్: మక్కల్ నీధి మయ్యిం పార్టీ చీఫ్, ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ లీడింగ్లో ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తమిళనాడులో తాజా సమాచారం ప్రకారం డీఎంకే 118 స్థానాల
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ