చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�
చెన్నై : మమైనర్ బాలికను మాయమాటలతో లొంగదీసుకుని పెండ్లి పేరుతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి (37)ని తమిళనాడులోని తిరుపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అనుప్పరపా�
Flight Leftinent: సహోద్యోగినిపై ఓ ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి
Correction | తమిళనాడులో ‘నిపా’ కేసు గుర్తించలే! | కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతోంది. మరో వైపు నిపా వైరస్తో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించారు. దీంతో పొరుగున ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో
Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు | రోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగ�
చెన్నై: రోడ్డు భద్రత, కరోనా నియమాలపై ట్రాన్స్జెండర్ల బృందం అవగాహన కల్పించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్లు, మాస్కులు ధరించాలని, రోడ్డు భద్రతతోపాటు �
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ బడిపిల్లలంతా ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లతో కుస్తీ పడుతూ వచ్చారు. మెల్లమెల్లగా మార్పును అలవాటు చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు
కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూ
కొయంబత్తూర్: మక్కల్ నీధి మయ్యిం పార్టీ చీఫ్, ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ లీడింగ్లో ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తమిళనాడులో తాజా సమాచారం ప్రకారం డీఎంకే 118 స్థానాల
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ