కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గడిచిన నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.3 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వ�
భూగర్భ గనులతో సింగరేణి సతమతమవుతున్నది. ఈ గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యంకాకపోవడంతో ప్రతీయేటా వందల కోట్ల నష్టాలను చవిచూస్తున్నది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రామగుండం డి�
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనర
సింగరేణి సంస్థలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే పక్రియ కొనసాగుతుందని అర్జీ-3జీ ఎం నరేంద్ర సుధాకర రావు తెలిపారు. అర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు లో రూ.4.91 కోట్లతో కొనుగోలు చే
సంస్థలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి తగిన చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. కోయగూడెం ఓసీని శనివారం సందర్శించిన ఆయన వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా,
Bellampally | రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్ , ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ కార్మికులకు సూచించారు.
ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులతోపాటు ఇతర ఖనిజ గనులను సాధించుకొని జాతీయస్థాయిలో సింగరేణి సంస్థ ఎదుగుతోందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప�
ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగ్గట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే క్రమం
సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
గ్రాఫైట్, లిథియం, కాపర్ తదితర విలువైన ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన సంస్థ సంప్�
Coal Production | బెల్లంపల్లి ఏరియాలోని గనులు ఏప్రిల్ మాసంలో 78శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చ గిరి నరేందర్ తెలిపారు.
Coal production | సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో Rg-1 డివిజన్లో కేవలం 51శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�