బొగ్గు ఉత్పత్తి అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ సీఎండీ ఎన్ బలరాం విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. బొగ్గుతో పాటు ఇతర రంగాల్లోకి ప్రవేశ�
నవంబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.00 లక్షల టన్నులకు గాను 2.17 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 43 శాతం ఉత్పత్తి చేశామని జీఎం వి.కృష్ణయ్య తెలిపారు.
సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడింది. ముఖ్యంగా ఆర్జీ-3 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు (ఓసీపీలు) వర్షపు నీట�
సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గడిచిన నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.3 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వ�
భూగర్భ గనులతో సింగరేణి సతమతమవుతున్నది. ఈ గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యంకాకపోవడంతో ప్రతీయేటా వందల కోట్ల నష్టాలను చవిచూస్తున్నది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రామగుండం డి�
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనర
సింగరేణి సంస్థలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే పక్రియ కొనసాగుతుందని అర్జీ-3జీ ఎం నరేంద్ర సుధాకర రావు తెలిపారు. అర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు లో రూ.4.91 కోట్లతో కొనుగోలు చే
సంస్థలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి తగిన చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. కోయగూడెం ఓసీని శనివారం సందర్శించిన ఆయన వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా,
Bellampally | రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్ , ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ కార్మికులకు సూచించారు.