సింగరేణిలో యాజమాన్యం గుర్తించిన బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తే బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక�
దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి కేంద్రం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్లో ఈ వేలం నిర్వహించబోతున్నది. ఈసారి నిర్వహించనున్న బొగ్గు గనుల్లో కనీసంగా పది గనులను దక్కించుకోవాలని సింగ�
త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వందకు పైగా బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొని లాభసాటిగావున్న 10 బొగ్గు బ్లాక్లను దక్కించుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ధీమాను వ్యక్తంచేశారు.
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
భవిష్యత్లో దేశవ్యాప్తంగా నిర్వహించే బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాల వేలంపాటలో సింగరేణి పాల్గొననున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు విజ్ఞప్తి మేర�
సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగ
సింగరేణి సంస్థలో కొత్త మైన్లు రాకపోతే భవిష్యత్తు ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసి సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే అప్పగించాలని ఏఐటీయూసీ రా�
భూగర్భ గనుల్లో రక్షణ చర్యలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందని, పని ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసపల్లి శ్రా�
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్
Singareni | రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
ఒకప్పుడు బొగ్గుగనుల్లో పని చేయాలంటేనే జంకేవారు. భూమి పొరల్లో బొగ్గు వెలికి తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాలిసక్రమంగా అందక కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. గని ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో ఉన్నార
సింగరేణి వ్యాప్తంగా కొత్త బొగ్గు గనుల ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తామని నూతన డైరెక్టర్ (పా)గా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. డైరెక్టర్ (పా)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిస�