Assam coal mine | వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మిగతా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్�
రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి పర్యాయపదమైంది. అంతలా ప్రసిద్ధి పొందిన సింగరేణి.. ఆవిర్భవించి నేటికి 104 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సింగరేణి
Open Fire | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బొగ్గు గని (coal mine)లోకి ప్రవేశించిన సాయుధుడు అక్కడి ఉద్యోగుపై విచక్షణా రహితంగా కాల్పులు (Open Fire) జరిపాడు.
Coal Mine | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. బీర్భూమ్ (Birbhum) జిల్లాలోని ఓ బొగ్గు గని (Coal Mine)లో సోమవారం భారీ పేలుడు సంభవించింది.
coal mine : ఇరాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు.
ఇరాన్లోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి దక్షిణ ఖోర్సాన్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి, 51మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డా�
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్బ్లాక్లో మరో ముందడుగు పడింది. అత్యంత కీలకమైన 643 హెక్టార్ల అటవీ భూమిని ఒడిశా సర్కార్..సింగరేణి సంస్థకు బదలాయించింది.
Coal Mine: చైనాలో రెండు చోట్ల బొగ్గు గనులు కూలాయి. ఈ ఘటనల్లో 12 మంది మరణించారు. మైనింగ్ సేఫ్టీ గురించి ఇటీవలే చైనా సర్కారు కొత్త చట్టాలను తయారు చేసింది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
సింగరేణి సంస్థకు దక్కాల్సిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ నల్లసూరీలకు అండగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సోమవారం తలపెట్టిన నిరసన పోరు దీక్షకు రామగుండం నియోజ�