Sitarama Seva Samithi | మంచిర్యాల జిల్లా సోమగూడెం సమీపంలోని దుబ్బపల్లిలో నివాసం ఉంటున్న ఓరం కార్తీక్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో నడుము భాగం దెబ్బతింది. దానికి తోడు కాలు కూడా కదలలేని అచేతన పరిస్థితిలో మంచానికే �
రామగుండం నగర పాలక సంస్థలో చాలా యేళ్ల తర్వాత మళ్లీ కాంట్రాక్టర్లు రింగ్కు పాచికలు వేసినట్లు తెలిసింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం గోదావరిఖని నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల వినాయక మండపాల్లో అన్నదానాలు, కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
Godavarikhani | గోదావరిఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారి గా అలజడి రేగింది... బులడోజర్ ఒకటెనుక మరొకటి దూసుకొచ్చింది.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప
Fever | చింతల రాజు (17) అనే పదో తరగతి గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగ�
Bleaching Powder | రామగుండం నగర పాలక పరిధిలోని ఆయా డివిజన్లలో వివిధ అవసరాలకు వినియోగించే బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ అధికారుల పర్యవేక్షణ లేక కింది స్థాయి సిబ్బంది సహాయంతో ప్రైవేటు పనులకు కూడా తరలిస్తున్నట్లు తెలిసి
పుట్టిన రోజున బంధువులు, స్నేహితులను ఇంటికి పిలిచి కేక్లు కట్ చేసి విందులు, వినోదాలతో ఆడంబరంగా జరుపుకుంటారు చాలామంది. కానీ గోదావరి ఖనికి చెందిన సింగరేణి కార్మికుడు మాత్రం తన పుట్టిన రోజును అనాథ పిల్లల
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమును ప్రపంచానికి చాటి చెప్పి.. ప్రత్యేక రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో సగౌరవంగా నిలబెట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్