రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు సంస్థ అభివృద్ధికి బాసటగా నిలవాలని, వ్యాపార విస్తరణపై అవగాహన పెంచుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూ�
భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయను�
బ్యాటరీ వాహనాలు, సోలార్ విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం, కోబాల్డ్, నికెల్ వంటి కీలక ఖనిజాలకు దేశంలో అనూహ్య డిమాండ్ ఏర్పడుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అభిప్రాయపడ్డార
సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకెళుతున్నది. అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే అధనంగా వెయ్యికోట్లకు పైగా లాభాలు గడించినట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం తెలిపారు.
Singareni | రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా ఎన్.బలరాంనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.