బొగ్గు ఉత్పత్తి అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ సీఎండీ ఎన్ బలరాం విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశారు. బొగ్గుతో పాటు ఇతర రంగాల్లోకి ప్రవేశ�
బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీతలో భాగంగా సింగరేణి సంస్థ సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటిరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంటున్నది. ఈ క్రమంలోనే తమిళనాడు జెన్కో సింగరేణి సంస్థను సంప్రదించగా.. బొగ్గు సరఫరా విషయంపై ఇప్పటికే రెండింటి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి.
సింగరేణి ప్రాంతంలో అరుదైన కీలక ఖనిజాల(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్)ను గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు.
రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు సంస్థ అభివృద్ధికి బాసటగా నిలవాలని, వ్యాపార విస్తరణపై అవగాహన పెంచుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూ�
భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయను�