ముంబై : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ ఫ
మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్క�
ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిల
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. యూపీలోని రాయ్బరేలీ ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ హయాంలో కొ�
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయినా.. అందరి దృష్టీ ఆయన ప్రసంగంపై లేదు. ఆయన వెనక నిల్చున్న ఓ సాధువుపై కేం
సరిగ్గా యూపీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న వేళ కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ యూపీ సీఎం యోగికి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. యూపీ రాష్ట్రం కేరళ, బెంగాల్
లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ క�
మార్చి 10 తర్వాత సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ వేడి అంతా వెళ్లిపోతోందంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. యూపీ ప్రజలతో పాటు ఇతర నాలుగు రాష్
అలీఘడ్: ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగ
Amitab Thakur | ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్పై పోటీ చేస్తానని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. అత్�