మసీద్లో స్థలం లేదని బహిరంగంగా..రోడ్లపై ప్రార్థనలు చేస్తామంటే కుదరదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విడతలవారీగా ప్రార్థనలు చేసుకోవాలని..ప్రభుత్వ నచ్చచెబు తున్నదని, వినకపోతే మరో పద్ధతిలో వెళ్తామం�
Yogi Adityanath | మహారాష్ట్ర (Maharastra) లోని బీడ్ జిల్లా (Beed district) లో జరిగిన ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ కార్యక్రమంలో ఓ ముస్లిం నేత యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్కు చెందిన ఏడో తరగతి బాలికకు ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. అయితే ఆమె చదువుతున్న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్ దీనికి నిరాకరించింది. ఫీజు చె
Seema Haider | భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్కు కోడ�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల �
Adityanath Slams Mamata | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. మహా కుంభ్ను ‘మృత్యు వేడుక’గా పిలిచే వారు హోలీ రోజున తమ సొంత రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణలను నివారించలేకపోయ
మహా కుంభమేళాలో బోట్లు నడిపే ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబానికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. 12.8 కోట్లు పన్ను చెల్లిం
Yogi Adityanath: 130 బోట్లు ఉన్న ఓ కుటుంబం.. మహాకుంభ్ సమయంలో 30 కోట్లు ఆర్జించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 45 రోజుల ఈవెంట్లో 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని, ఒక్క నేర ఘటన కూడా చోటుచేసుకోలేద�
Yogi Adityanath: కుంభమేళా భక్తులు త్రివేణి సంగమ ముఖ ద్వారం వద్దకే వెళ్లి స్నానం చేయాల్సిన అవసరం లేదని, ప్రయాగ్రాజ్లో మీకు సమీపంలో ఉన్న ఘాట్లలో స్నానం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తొక�
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా తవ్వకాల�
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని (Medical College) నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో (NICU) అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది �
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను (CM Yogi Adityanath) చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగ�
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మూడంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. దీంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్లోని జాకీర్ కాలనీలో భవనం కూలిపోయింది. ఇప్పటివరకు 9 మంది చనిపోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్న