Farmer | చేతికి రావాల్సిన వరి ఎండిపోతుంటే బాధ అనిపిస్తంది.. ఏడుస్తున్నం. అన్నం కూడా తినడం లేదు. చేతికొచ్చే పంట పోయినప్పుడు మేం చేసి ఏం లాభమున్నది అంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
Farmer | రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున�
Khammam Victims | మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇంక మా అవసరం లేదని ఇండ్లు కూల్చేశారని.. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయకపోతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని ఖమ్మం కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోతున్న బా�
Madhusudhana Chary | సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి కూడా సన్మానం పేరిట యూసఫ్గూడలో దిగజారుడు మాటలు మాట్లాడారని తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడ�
Caste Occupations | తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కేసీఆర్ సార్ ముందుగా కులవృత్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధిలేని వారంతా ఇతర దేశాలకు వలస వెళ్లి బతుకుతుండేవారు. ఇది గ్రహించిన బీఆర్ఎస్�
MLA Madhusudan reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.
TJMU | రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రితోపాటు టీపీసీసీ చీఫ్ ఆశలు పెట్టారని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని టీ
Auto Driver | కొత్తపేట గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్కు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.20 లక్షల వరకు ఉన్నాయి. దీంతో అప్పులు ఎక్కువయ్యాయని హైదరాబాద్కు గత మూడు సంవత్సరాల కిందట వలస వెళ్లి ఆటో నడు�
IFTU , రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఉద్యమకారులను, వారి కుటుంబాలను సీఎం రేవంత్రెడ్డి విస్మరించడాన్నితీవ్ర ఖండిస్తున్నామని మంగళవారం ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్షావలి ఒక ప్రకటనలో
SFI | హెచ్సీయూ భూముల వేలంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతి నగర్లోని మూడు కోతుల బొమ్మల చౌరస్తా వద్ద ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధ�
MP DK Aruna | వరంగల్- ఖమ్మం- నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పార్టీ మారిన
KTR | ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిందని.. తెలంగాణ ప్రజలకు కష్టమొస్తే.. వెంటనే వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. రాహుల్ గాంధీ ఎక్కడున్నారంటూ బీఆర్
Peddi sudarshan reddy | హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని పెద్ది సుదర్శన్ రె�