Harish Rao | హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. ప్రొటోకాల్లో సీఎం తర్వాతి హోదా కలిగిన డిప్యూటీ సీఎం స్థాయిని కించపరిచేలా క్యాబినెట్ మంత్రుల �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇందిరమ్మ �
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం.. దాని ఆధారంగానే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి 23,500 మందికి పదవులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సబ్ ప్లాన్ అమలు చేసి ఏడాదికి �
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఉత్తి చేతులు చూపి వెనుదిరిగారు. గంటన్నరకు పైగా స్వామివారి క్షేత్రంలో గడిపిన ముఖ్యమంత్రి స్వామివారి �
‘రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్న రు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు దాణాగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కార ణం’ అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవ
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేసి ఇందిరమ్మ రాజ్యమంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్ర�
Dalit Bandhu | రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని గన్ పార్క్ వద్ద రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్, రాష్ట్ర కన్వీనర్ చిట్ట�
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు