Devi Prasad | రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలన కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం అని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసు గాయపరచడమే అ�
CM Revanth Reddy | గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఇల్లు అలకగానే పండుగ అయిపోయినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, ఇందులో కార్యరూపం దాల�
ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడటమేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ, కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గ
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకొనేందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటే.. వచ్చే పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ముఖ్యమంత్రి ర
‘మేము చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్రెడ్డి దాకా పోవాలే.. మా సమస్యకు పరిష్కారం కావాలే... పార్కింగ్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతారా? ఇది ప్రభుత్వ స్థలం.. అందులో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం దారుణమైన నిర్�
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి గురువారం వైరాలో జరిగే సభలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కా
లంబాడా ల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కా రు, వారికి ఒక్క మంత్రి పదవిని కూ డా కేటాయించకుండా అవమానిస్తున్నదని, తక్షణమే లంబాడాలకు మం త్రి పదవి ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీ య వర్కింగ్ ప్రెసిడె�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం అమెరికా, దక్షిణ కొరియా ముగించుకొని బుధవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ పర్యటనల సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింద�
CM USA tour | పెట్టుబడులే లక్ష్యంగా సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్రెడ్డి పది రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ప్రారంభమైన ఈ పర్యటనలో రూ. 31,500 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్�
కాంగ్రెస్కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే త�
RS Praveen | ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమా�