సీఎం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన్ని వదిలి, హెలికాప్టర్లో పాదయాత్రకు సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శ�
ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు మద్దతు ధరపై రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని రేవంత్రెడ్డి ప్రకటించగా, అధికారంలోకి రాగానే సన్నవడ్లకే బోనస్ అంటూ ప్రభుత్వం దబాయించింది. సన్నవడ్లకే బోనస్ అని ప్రభుత్వం �
ఫార్ములా ఈ రేస్ను రాష్ట్రంలో మరోసారి నిర్వహించకుండా నష్టం చేకూర్చిన సీఎం రేవంత్రెడ్డే అసలు దోషి అని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
భక్తుల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బీఆర్ఎస్ సర్కారులో ఇల వైకుంఠాన్ని తలపించేలా పున్నర్నార్మిణం చేసుకున్నది. ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా రూ.1,300 కోట్లతో ఆలయాన్ని తెలంగాణ త�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా�
యాదగిరిగుట్ట ఆలయాన్ని దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేశంలో ఎత్తయిన స్వర్ణగోపురం యాదగిరి నృసింహస్వామిదే కావడం తెలంగాణకు గర్వకా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సంక్షేమానికి పాటుపడుతామని హామీ ఇచ్చి విస్మరించిన సీఎం రేవంత్రెడ్డి తమను మోసగించారని యాదవ హక్కుల పోరాట సమితి (వైహెచ్పీఎస్) జాతీయ అధ్యక్షుడు మేక�
‘మాకు అభివృద్ధి వద్దు.. ఈ సీఎం రేవంత్రెడ్డి అసలే వద్దు.. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎన్ని మీటింగ్లు పెట్టినా బహిష్కరిస్తాం’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల ఫార్మా భూబ
Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని, హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేద�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నాడని పాతతరం బీజేపీ నేతలు, సంఘ్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.