సిద్దిపేట ఏసీపీ మధు తన విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. తను ఒక పోలీస్ అధికారిని అనే విషయాన్ని మరిచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సీఎం బర్త్డే వేడుకల్లో ఆయన పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. శు�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కంపెనీని ఈస్ట్ ఇండియాతో పోల్చిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు అదే సంస్థకు మూసీ, కొడంగల్, కాళేశ్వరం నుంచి హైదరాబాద్కు నీటిని తరలించే ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు తహతహలాడడ�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి తనను అరెస్ట్ చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడని విమర్శించారు.
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు.
Bhuvanagiri | అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ అశోక్ నాయక్(Ashok Naik) అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పా
సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావచ్చంటూ ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్
తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నెత్తురు చుక్క నేల రాలకుండా అహింసా మార్గంలో ఓ మహత్తర పోరాటాన్ని సాగించిన ఘనత కేసీఆర్ది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి
కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాంధీ ప్రవచిస్తున్నది ఒకటి. రాష్ట్రం లో కాంగ్రెస్ శాసనసభా నాయకుడు, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్నది మరొకటి. ప్రజాకులగణన నిర్వహించాలని రాహుల్గాంధీ మొత్త�
పదేండ్లుగా ఏటికేడు గణనీయ వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక రంగానికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమన దిశగా సాగుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్ట�
తాను ఏ తప్పూ చేయలేదని, ఉడుత ఊపులకు బెదరనని, అక్రమ కేసులకు, జైళ్లకు భయపడనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ‘ఫార్ములా-ఈ రేసు నిర్వహణపై ఏ విచారణకైనా సిద్ధం.