Ala Venkateshwar Reddy | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, తుమ్మలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు.
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్టకు వస్తున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై సా�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట �
నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది.
వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా?
రాష్ట్ర సంపదను సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడీ దోచుకుతింటున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పేద ముస్లిం సోదరులపై ఈ అదనపు భారం పడకుండా చూస్తామని, ఆ ఖర్చులను రాష్ట్ర ప్రభుత�
కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు