సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆత్మగౌరవవాన్ని చంపుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రకటించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.
క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ను అన్నదాతల అక్కున చేర్చుకొని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ‘సన్నాలకే రూ.500 బోనస్' అంటూ రేవంత్ సర్కారు మాట�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్య�
తెలంగాణ రాష్ట్రం గాడిన పడే సమయంలోనే కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిందని, దీంతో మళ్లీ మన అస్థిత్వం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకు
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
DNA tests | పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
CM Revanth | సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేస�
ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా ఆ పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో శుక్రవారం జరిగే ముఖ్యమంతి రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కోశాధికారి పూడూరి నవీన్ గౌడ్, కార్యదర్శి మేడబొయిన గణేశ్ తెలిపారు. బొమ్మలరామారం �