రాష్ట్ర ముఖ్యమంత్రికి తాను ఇచ్చిన 16 పేజీల విన్నపం చెత్తబుట్ట పాలైందని మాజీ డీఎస్పీ నళిని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఒక అధికారిగా, ఉద్యమకారిణిగా ఆ విషయం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఆదివారం తన ఫేస్
ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
‘నమ్మి చెడినవారు లేరురా.. నమ్మక చెడేరురా’ అనేది తత్వం. కానీ, నమ్మడమే పెద్ద సమస్యగా తయారైంది. అదేదో సినిమాలో విలన్ పాత్రధారి ‘నమ్మితే ద్రోహం చేస్తావా?’ అని ఓ అమాయక బకరా అడిగితే, ‘నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తా
Musical instruments | కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో పంపిణీ చేయగా ఆ సామ
రాష్ట్రంలో దళారీ ప్రభుత్వం నడుస్తోందని, రైతులకు యూరి యా దొరకకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయేలా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ ప్రభుత్వం న�
కామారెడ్డి జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం చేపట్టిన పర్యటన కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య పోరును మరోసారి తెర మీదకు తెచ్చింది.
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆత్మగౌరవవాన్ని చంపుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రకటించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.
క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ను అన్నదాతల అక్కున చేర్చుకొని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ‘సన్నాలకే రూ.500 బోనస్' అంటూ రేవంత్ సర్కారు మాట�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్య�
తెలంగాణ రాష్ట్రం గాడిన పడే సమయంలోనే కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిందని, దీంతో మళ్లీ మన అస్థిత్వం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకు