కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాప
నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్ల�
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర�
రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలకు శ్రీరామ రక్ష తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని చెప్పారు.
సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాసులకక్కుర్తికి పాల్పడుతున్నదా? విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసేందుకు వెనుకాడటం లేదా? అంటే.. అవుననే అంటున్నారు బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాల విద్యార్�