ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు �
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ‘యంగ్ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది. ఈ వర్సిటీ ఓ ఫ్లాప్షోగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మూసీ సుందరీకరణ మాటున రూ. లక్షన్నర కోట్లు దోచుకునేందుకు మహాత్మాగాంధీ పేరిట మహా మోసానికి తెరతీశారని వక్తలు అన్నారు. పేదల ఇండ్లను కూలుస్తామనంటే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని హ�
రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ ప్ర భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించడం, స్వయంగా సీఎం రేవంత్రెడ్డి శిలాఫలకం ప్రారంభించడం
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప�
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన హస్తం సరార్.. తీరా గద్దెనెకాక స్థానిక సంస్థలకు సరిగా నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడవ బడ్జెట్ ఆరు గ్యారెంటీలకు మంగళం పాడింది.. ప్రజా సంక్షేమానికి తిలోదకాలిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు బడ్జెట్లో కొత పెట్టింది, కీలక రంగాలకు కే�
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
సంపదపై కన్నేసిన పొరుగు రాజ్యాలను నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు రేవంత్ సర్కార్ తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్�
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్నామని ‘మూసీ’ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్