కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పతనం తన సొంత నియో జకవర్గం కొడంగల్ నియోజకవర్గం కోస్గి నుంచే ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.
మూడు బుల్డోజర్లు, ఆరు ధ్వంసాలు.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనకు మచ్చుతునకలు. ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుతున్నామంటూ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లను పంప�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సంచలన వి
తెలంగాణ.. కేసీఆర్.. ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రెండింటినీ విడదీయలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది.
సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది.
‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు.
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఎస్ఆర్డీపీ మరో మైలురాయిని చేరుకుంటున్నది. పాతబస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. నేడు శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది.
పాలమూరును పడావుపెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం.. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి
‘రాష్ర్టానికి కావాల్సిన నిధులు, రావాల్సిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం సీఎంగా నా బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు వెయ్యి సార్లయినా ఢిల్లీకి వెళ్తా.