KTR Letter | తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత కరెంట్కు మంగళం పాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. కరెంట్ సరిగ్గా రావడం లేదని రైతులు చెప్పడంతో గుర
ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, తెలంగాణ గురుకులాలు, ఆదర్శ కళాశాలల్లో మాదిరిగానే 2026-2027 ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం అల్పాహా�
విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు
ఫేస్బుక్లో తెలంగాణ సీఎంవో అనే పేజీ ఉన్నది. దానిని సుమారు 93 వేల మంది అనుసరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే సభలు, ప్రసంగాల వివరాలు అందులో పోస్టు చేస్తుంటారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో �
కష్టపడి పనిచేస్తున్న బీఎల్ఓ (BLO)లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అ
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాలు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్క�
దేవాదుల ఎత్తిపోతల పథకం.. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం తన అవసరానికి నెత్తిన పెట్టుకొంటున్నది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్క
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాచిక పారింది. బాబు ఫార్ములా అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ సర్కార్ చేపట్టిన ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టు అనుమతులకు చకచకా అడుగులు వేస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని వెంటనే ఆయనపై కేసు నమోదు చే యాలని అనంతగిరి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పోలీసు స్�
నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. పంటలకు నీళ్లడిగితే బీఆర్ఎస్ నాయకులను కోసి ఆ రక్తాన్ని పంటలపై చల్లాలని రేవంత్
బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్�