Ram Chander Rao | తుమ్మిడిహట్టి ప్రాజెక్టు గురించి చర్చిద్దాం అంటే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా దీన�
Protest | ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నిరసన సెగ తగలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ
Harish Rao | కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని మాజ
Solar Power Pumps | తెలంగాణలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్ర విద్యుత్శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ�
CM Revant Reddy | బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుండి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం ఏ రేవంత్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
CM Revant Reddy | గ్రేటర్ హైదరాబాద్ సిటీ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వివిధ దేశాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీని పరిశీలించి నివే
Union Minister Bandi Sanjay | దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తరువాత ప్రజలను దారుణంగా మోసం చెయ్యడం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
BRS Leader Harish Rao | రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయం పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతన్నను మరోసారి దగా చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు ఆరోపించారు.
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించా
Ex Minister Niranjan Reddy | సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం బాధ్యత వహించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చ�
BRS Leader Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి ఆరోపించారు.