CM Revant Reddy | హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revant Reddy | జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించా�
Harish Rao | రూ.2 లక్షల రుణ మాఫీ, ఆరు గ్యారంటీలను ఆగస్టు 15కల్లా అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు సవాల్ చేశారు. శుక్రవారం రాజీనామా లేఖతో అమరవీరుల స్థూపం వద్�
KCR | ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. దానిపై కోపంతో తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఇంకేం ఉంటుందన్నారు.
ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్ను టచ్ చేసి చూడాలని, హైదరాబాద్లో తెలంగాణ భవన్ను పునాదులతో కూల్చేసి బీఆర్ఎస్ లేకుండా చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిర�
BJP Leader Etala | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.
BRS Ex MLA Balka Suman | కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఏం చేసినా, ఏమన్నా నడిచిపోతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కానీ, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయమని అన్నందుకు ఎస్సీ నేత
CM Revant Reddy | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం మాస్టర్ప్లాన్తో విజన్ డాక్యుమెంట్-2050ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న ప్రాంతాన్ని ఓ యూనిట
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
CM Revant Reddy | కొత్తగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ల జారీ, 46వ నంబర్ జీవో రద్దుపై అసెంబ్లీలో చర్చించి, క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.