గల్ఫ్ బాధితుడికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అండగా నిలిచారు. ఏజెంట్ మోసంతో దుబాయ్లో చిక్కుకున్న మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఎల్ల స్వ
‘తాగునీళ్లివ్వరు, కరెంటివ్వరు. సాగునీరివ్వరు. మరేమిస్తారంటే ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా దేశ రాజధానిలో రైతులు నెలల తరబడి ఆందోళన చేయాల్సిన పరిస్థితులా? 13 నెలలపాటు పోరాడినా ఫలితం ఏమైనా ఉన్నదా? ఒక్క సమస్యా పరిష
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమ�
జాతీయ పార్టీగా ఏర్పడిన అనతికాలంలోనే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వివిధ రాష్ర్టాల్లోకి చొచ్చుకెళ్తున్నది. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. అనూహ్య మద్దతు లభిస్తున్నది. దేశమంతా గులాబీ నినాద
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రసంగానికి ఒడిశా నేతలు మంత్రముగ్ధులయ్యారు. ఒడిశా భౌగోలిక స్థితిగతులు, సహజ వనరులైన నదీ జలాల వినియోగం, మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ఉటంకిస్తూ
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క�
అంధత్వ నివారణ కోసం సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఏర్పాటు చేయిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీపీ మోతె కళావతి కోరారు. చంద్రయ్యపల్లిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని శుక్రవారం ఆమె ప్రార�
రాష్ట్రంలో ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో సమ్మక సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల్లో జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి చేస్తున్నారు.