మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం రాష్ట్రం వెలుపల మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది.
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ర్టాభివృద్ధిపై తాను చేసిన విమర్శలు.. ఆరోపణలు.. లేవనెత్తిన అంశాలు నిజం కావనే విషయాన్ని ఆమెనే స్వయంగా, సాధికారికంగా �
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి చెల్లించే గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచిం ది. ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలు చేసింది.
కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లను మార్చుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే వాటాను మాత్రం పెంచడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవ వేతనం మూడింతలైంది. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1000కి అదనంగా రూ.2 వేలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయం దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తుండడంతో సాగు పనులు సాఫీగా సాగుతున్నాయి.
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించి ఐదేండ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రైతులు ఢోకా లేకుండా సాగు చేస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్ కోసం రైతులు ఎదురుచూసే రోజుల నుంచి.. న�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయాలను శనివారం శాసనసభ ముందుంచారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం వచ్చిందని, ఆయన దూరదృష్టి వల్లే రైతులు దర్జాగా జీవిస్తున్నారని సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.