సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
‘2004 నుంచి సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలని కొట్లాడుతున్నా. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు’ అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్ర
నేతకానీలకు ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించి ఆత్మగౌరవ భవనం నిర్మించాలని తెలంగాణ నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం సంఘం నూతన కమిటీ సమావ�
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచారు.
జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితికి ‘మహా’త్తరమైన మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్న తీరును యావత్జాతి ఆసక్తిగా గమనిస్తున్నది
నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడమే కేసీఆర్ సర్కారు అభిమతమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడుల్లో సకల సౌలతులు కల్పించేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు సీఎం కేసీఆర్తో శ�
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప్పారు.