నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు.కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్
ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బిక్యాతండాలోని తిరుపతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు.
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా సరికొత్త చరిత్ర సృష్టించనున్నదా? బీఆర్ఎస్ విజయఢంకా మోగించనున్నదా?టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణలో అప్రతిహత చరిత్రకు ‘స్థానిక’ జయకేతనం ఎగురవేసినట్టే మ�
నిజాం నవాబు నూర్ఉస్మాన్అలిఖాన్ 90 సంవత్సరాల క్రితం నిర్మించిన వైరా రిజర్వాయర్ అత్యంత సుందరంగా మారుతున్నది. వైరా ప్రాంత రైతుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. రిజర్వాయర్ కింద ఒకప్పుడు ఒక్క పంట మాత్ర�
తరతరాలుగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇలాంటి ఐక్యతే మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ కనిపించింది. రకరాల భాషలు మాట్లాడే జనం. వివిధ మతాలకు చెందిన ప్రజలతో కేసీఆర్ సభ హోరెత్తింది.
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పేద ప్రజలు కంటి వెలుగు శిబిరాల వద�
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా శుక్రవారం సంగారెడ్డి కెనాల్ ఆఫ్టేక్ తూం వద్ద వదిలిన గోదావరి జలాలు రెండు రోజుల్లో సిద్దిపేట జిల్లా సరిహద్దులు దాటి మెదక్ జిల్లాలో ప్రవేశించాయి.
ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించాలని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఆలోచనలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామాలు నిర్మించారు.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
చెరువులు, కుంటలు, పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపాలిటీ పరిధిలోని బట్టోనిగుట్ట వ�