శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోద తీర్మానంపై ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు చేసిన ప్రసంగానికి జాతీయ మీడియా అధిక ప్రాధాన్యం కల్పించింది.
ప్రభుత్వ నిధులతో మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కుర్వగూడలో రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న �
కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయాన
జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర
దళిత, గిరిజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వివిధ బీసీకులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
అవి... 1990ల కన్నా ముందు రోజులు. పీజీతోపాటు చిన్నపాటి ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ చేరుకున్నాను. మా చదువుల కోసం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో మా నాయన ఒక చిన్న ఇల్లు కట్టించారు. అప్పట్లో హైదరాబాద్లో తరచూ మ�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు అంబరాన్నంటేలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం అజాంజాహి మిల్స్ గ్రౌండ్లో ఏర్పాటు
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంత రం, ప్రామాణికమైన విద్యుత్ను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చై ర్మన్ (టీఎస్ఈఆర్సీ) తన్నీరు శ్రీ రంగారావు అన్నారు.