Telangana | పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అవికాస్త చిట్టడవులను తలపిస్తున్నాయి. మొక్కలకు నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి గ్రామాల్లో అడవులుగా అ�
BRS Party | తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు బీ(టీ)ఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు మరో బృహత్తర కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. వరంగల్ గడ్డపై అక్టోబర్ 10న బీఆర�
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెం�
Dalit Bandhu | అణగారిన వర్గాల అభ్యున్నతిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కలగన్నారు. అందుకోసం జీవితపర్యంతం కృషి చేశారు. స్వతంత్ర భారతదేశంలో ఆయన కలలను సాకారం చేస్తున్న ఏకైక వ్యక్తి, శక్తి తెలంగాణ సీఎం కేసీఆర్.
BRS Foundation Day | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 27న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 25వ తేదీన నియోజకవర్గ స్థాయి�
CM KCR | యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాల�
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ, మంచాల, నందిగామ మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్లు, డోలువాయిద్యాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో బీఆర్ఎస్ శ్రేణు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఇప్పటివరకు 4,85,841 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71,213 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 20,382 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై అంబర్పేట చౌరస్తాలో చర్చకు సిద్ధమా ? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా దమ్మిడీ లేదని, కేంద్�
ఉమ్మడి ఆదిలాబాద్లో ఆత్మీయ సమ్మేళనాలు పక్షం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తు�
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని జిల్లా పరిషత్ ఉన�
రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు పిలుపునిచ్చారు.
పేదలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయి డయాగ్నొస్టిక్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పల్లెలకు విస�