మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీ
అందోల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. వట్పల్లి మండలం పోతులబొగుడలోని ఎమ్మెల్యే స్వగృహంలో మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి, పెద్దలోడి, మేళాసంఘం గ్రామాలకు చ�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయ్యాయని ఘనంగా సంబురాలు జరుపుకుంటున్నాం. కానీ, ఈ రోజుకు కూడా దేశ ప్రజలకు కనీస అవసరాలైన తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు లేని తీరు కండ్ల ఎదుట కనబడుతున్నది.
కొండాపూర్ కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రారంభోత్సవాకి సి ద్ధమైంది. కేజీబీవీల్లో కార్పొరేట్స్థాయి విద్య ను అందించే లక్ష్యంతో సొంత భవనాలతో పాటు ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పి స్తున్నది.
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స
3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ పార్టీ వద్దు.. 3 పంటలు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వమే మాకు కావాలని రైతులు కోరుకుంటున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని చీకటి రోజులే అన్న విషయాన్ని ఇప్పటికీ తెలంగాణ రైతులు మర్చిపోలేదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం నందిగామ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్�
రానున్న ఎన్నికల్లో ప్రజలు, రైతు లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమవుతాయని.. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు.
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు రెట్లు పెంచిన గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో కార్మికులు ఆనందం వ్య�
ఒకప్పుడు రాష్ట్రంలో ఏరులై పారిన గుడుంబా ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. గుడుంబా రక్కసిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలే అందుకు కారణం. సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల�
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు.
‘తెలంగాణ ఇస్తే వీళ్లతో పాలన చేతగాదని.. కరెంట్లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని నాటి ఆంధ్రాపాలకులు వెక్కిరించారు..కానీ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి కరెంట్ తెచ్చి వీళ్ల నోర్లు మూయించారు’ అని రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలం�