Andhrajyothy | దేవాదుల... తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో పొలాలకు నీళ్లు కాదు... కేవలం ఈ ప్రాంత ఖాతాలో ఒక ప్రాజెక్టును చేర్చాలనే దురుద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మేస్త్రీని హెలికాప్టర్లో త
తెలంగాణలో రూ.19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయంపట్ల మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్సెల్ (BRS Kisan Cell) అధ్యక్షుడు మాణిక్ కదం (Manik Kadam) హర్షం వ్యక్తంచేశారు.
దళిత బంధు రెండో విడుత ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో అధికార యంత్రాగం కలెక్టర్ల పర్యవేక్షణలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విధివిధానాలు సిద్ధ్దం చేసి లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, పంట రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. అయితే 2014లో రుణమాఫీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా 2018లో చర్యలు తీసుకున్నది. గత ఎన్నికల సమ�
Aarogyasri | ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్' కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న‘
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నోటరీతో భూముల లావాదేవీలు జరుగగా, వాటి విక్రయదారుల్లో అనేక మంది మరణించారు. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతుండగా, క్రయవిక్రయాలు కూడా జరగడం లేదు. దీంతో
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ధాన్యపు రాశులతో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది. కానీ, మోదీ పాలనలో మన దేశం ఆకలికేకలకు నిలయంగా మారింది’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శ�
Crop Loan | ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణల�
గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇవ్వ
సర్కారు.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటానంది. పంటల సాగుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది.. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.. రాయితీపై పనిముట్లు అందిస్తూ సాగు సంబురమయ్యే�
TSRTC | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 2019లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేస్తే ఓర్వలేని బీజేపీ విష ప్రచారానికి దిగింది. నాడు విలీనం చేయాలన్న న�
‘జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలను 1,47,075 �
‘మేము ఇప్పటికే చెప్పినట్లు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా.. ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు.. రైతు సాధికారత సాధించేదాకా విశ్రమించేది లేదు’ అని స్పష్టం
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�