బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
శంలోని వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ పాలనలో ఉన్న అక్కడి ప్రజలకు ఫించన్ రూ.2016, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు.
మంచిర్యాల నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు విజయాన్ని కాంక్షిస్తూ నస్పూరులోని కొత్త
కాంగ్రెస్ జమానా రైతులను ఆగం పట్టించింది. నిండా కరెంటు ఇవ్వలేని ఆ పార్టీ వ్యవసాయ యాంత్రికీకరణలోనూ అదే ధోరణి
ప్రదర్శించింది. వివిధ పథకాలతో వ్యవసాయం స్థిరీకరణకు కంకణం కట్టుకున్న కేసీఆర్ అన్నదాతలకు అడు�
చీమలపుట్టల్లోంచి బారులు తీరినట్టు.. నలుదిక్కుల నుంచి దండులా కదిలివచ్చిన లక్షలాది మందితో భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు పోటెత్తాయి. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ను కనులారా చూసి, ఆయన మాటలు వినాలని జోరు
ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలని, ఊర్లోనే దర్జాగా బతకాలనేది బేగరి రాజుకు పదేండ్ల నుంచి ఉన్న కల. ఆయనది కామారెడ్డి
జిల్లా నిజాంసాగర్ మండలం బండపల్లి గ్రామం. ట్రాక్టర్ కొనాలంటే ముందు లక్షనో, రెండు లక్షలో కట్టి మ
మార్పు కోసం తమకు ఓటెయ్యాలంటున కాంగ్రెస్.. ఏ మార్పు కోరుకుంటున్నదని, మళ్లీ 3 గంటల కరెంటు, ఆకలి చావుల రోజులు తిరిగిరావాలని కోరుకుంటున్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు.
‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని ప్రాంతాలూ నాకు సమానమే.. ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా చేసినం.. ఇక్కడ అడగకుండానే ఎన్నో పనులు చేసినం.. గిరిజనులకు పోడు పట్టాలు, రైతుబంధు ఇస్తున్నాం.. ఎన్నికల తర్వా�
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రతి ఇంటికీ భరోసాగా నిలువనున్నారు సీఎం కేసీఆర్. ‘కేసీఆర్ భరోసా’ పేరిట విడుదలైన మ్యానిఫెస్టో అమలైతే ప్రతి కుటుంబానికీ సగటున ఏటా అక్షరాలా లక్షన్నర రూపాయల
సిద్దిపేట ప్రజలే నా కుటుంబసభ్యులుగా భావించి వారి కష్టసుఖాల్లో అండగా ఉంటున్నానని, ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేసుకుందామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్�
తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నాయకుల పెత్తనం అవసరమా? ఎన్నికల ప్రచారంలో వారి హం గామా ఏంది? అటు ఢిల్లీ గులాంలు.. ఇటు వీళ్లు.. అక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసినోళ్లు.. ఇక్కడ ఆర
ఆయన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, ఉద్యమ సారథి అడుగుజాడల్లో నడిచాడు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఎంతో మంద�
ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్రావునగర్ డివిజన్లోని పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలిమెంట్స
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 6, 14, 17, 18వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని మంత్రి నిర్వహించారు.