సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ తొలి ఎన్నికల ‘ప్రజా ఆశ్వీరాద’ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనుకున్న లక్ష్యానికి మంచి ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో న�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఆదివారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు తినిప�
ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరిస్తామని, పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ
సర్వజన సంక్షేమం కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్ట్ అని కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్ట్ ప్రకటించిన సందర్భంగా ఆదివారం హనుమకొండలోని కాళో
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజ
వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకొన్నారు. ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్ ఆ�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని జడ్సీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి కోరారు. ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. సరస్వతిగూడ, లేమ�
OPS | కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్�
CM KCR | ఎలక్షన్లు రాంగనే వస్తరు.. ఆపదల మొక్కులు మొక్కుతరంటూ ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై సెటర్లు వేశారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా
CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్�
Minister Errabelli | సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అస�