చెడుపై మంచిని బతికించాలనే సంకల్పంతో నాడు పాండవులు జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజలు చేసి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి వేడుకలను జరుపుకొంటున్నామని, అదే మాదిరిగా 14 ఏండ్లు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ ర�
కర్ణాటక రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటక మని తేలిందని జుక్కల్ నియోజ�
సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్ఎస్దే బ్రహ్మాండమైన విజయం అని. నీటిలో చేపలా ప్రజల మధ్యలో కలియదిరిగే అవకాశం దొరికిన ప్ర�
మండల కేంద్రమైన మాక్లూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. సర్పంచ్ బోయినపల్లి అశోక్రావు వినతి మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి �
బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షే
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ గడపగడపకూ చేరువైంది. నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ దాకా గుండెగుండెనూ తాకింది. అందుకే ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆది నుంచీ అధినేత కేసీఆర్కు జైకొడుతున్నద�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికో�
దుబ్బాకకు టైం పాస్ ఎమ్మెల్యే దొరికాడని, అమాయక ప్రజలను మోసం ఎమ్మెల్యే రఘునందన్రావు గత ఎన్నికల్లో అనేక మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి, పైసా పని చేయకుండా అంతా తానే చేసినట్లు ఫొటోలకు ఫోజులు తప్ప చేసింది ఏమీ�
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే తమ మద్దతు అని చొప్పదండి నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్�
అనంతరం కేదార్నాథ్ ఆలయం వద్ద, మంచు పర్వతంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, భూక్యా జాన్సన్నాయక్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు.
రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చారు. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించారు.
‘బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత నీకు లేదు. ఎంతసేపు మతం పేరిట యువతను రెచ్చగొట్టుడే తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవా..?’ అని బీఆర్ఎస్ నగర అధ్�