రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్దన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలో
రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ రైతుబంధు పథకం ఆపివేయడానికి కుట్రలు పన్నడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, రైతులు దీన్ని ఎంత మాత్రమూ సహించరని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీ
బీఆర్ఎస్పై అభిమానంతో గురువారం అచ్చంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభకు యువకులు తమ అభిమానం వెల్లువిరిసేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఫొటోలను పట్టబొట్టు రూపం�
దేశంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో వనపర్తి పట్టణం పులకించిపోయింది. వనపర్తి పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమై�
ఉద్యమనేత, అభివృద్ధి ప్రదాత, జనహృదయనేత సాక్షాత్తు.. సీఎం కేసీఆర్ రావడంతో అచ్చంపేటకు పండుగొచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అశేష ప్రజానీకంతో అచ్చంపేట పట్టణంలో గురువారం గులాబీ జాతర సాగిం�
ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీదళం స్పీడ్ పెంచింది. పాదయాత్రలు, పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి న
ఎన్నికల సమయంలో వస్తారు.. 34 రోజులు తిరుగుతారు.. ఆ తరువాత ఫోన్ బంద్ చేసుకుంటారని, అలాంటి మోసం చేసే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మహబూబ్న�
తనకు రాజకీయంగా జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. నాగర్కర్నూల్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్
వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసి�
మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�
వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
ప్రాణాలను సైతం లెకచేయకుండా కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు ద�
పాల మూరును పూలపొదరిల్లు చేశామని, నేడు గంజి, అంబలి కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించి సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లే పరి�
నాడు పాలేరు కరువు ప్రాంతం.. కేవలం ఆముదం, జొన్న వంటి మెట్ట పంటలు పండే ప్రాంతం.. పనుల్లేక వలస వెళ్లే ప్రజలు.. ఖాళీగా దర్శనమిచ్చిన ఊళ్లు.. అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనే వాడులేని దైన్యం.. కానీ, స్వరాష్ట్రం వచ్చ�