రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. వ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. దమ్మపేటలోని ఓ వ్యవసాయ క్షేత
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుమారు ఆరేళ్ల తర్వాత పాలేరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. 27 జనవరి 2017న భక్తరామదాస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన శుక్రవారం అసెంబ్లీ ఎన్నిక�
ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్తో ప్రాజెక్ట్లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
పాలేరు నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని నాడు ప్రకటించిన మాజీ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఎవరికి.. ఏ పార్టీకి పాలేరుగా పనిచేస్తున్నారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, �
రైతులకు ఆర్థిక భరోసానిచ్చే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని, పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత�
కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెల�
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 60 ఏండ్లు కష్టాలు అనుభవించామని, మళ్లీ తమకు ఓటేయాలని గ్రామాలకు వస్తున్నారని, వారి మాటలు నమ్మితే మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల�
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, దీంతో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అరచేతితో సూర్య కిరణాలు ఆపలేము అన్న చందంగా కామారెడ్డి �
రైతులు, దళితుల పట్ల కాంగ్రెస్ అనుచిత వైఖరి మరోసారి బహిర్గతమైంది. రైతుబంధు, దళితబంధును ఆపేయాలని హస్తం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ తీరుపై జనాగ్రహం వెల్
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రపంచరాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు రానటువంటిదని, సూపర్డూపర్ మ్యానిఫెస్టో అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద�
సీఎం కేసీఆర్ ప్రతి రైతునూ ఆదుకున్న వ్యక్తి అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి అన్నారు.