తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 100కు పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్కు హుజూరాబాద్ గెలుపుతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లకు పెరిగిన బీజేపీతో నష్టమేమీ లేదు. సాధారణ ఎన్నికలు ఇంకా రెండేండ�
కూరగాయల సాగుకు జిల్లా అనుకూలం జిల్లాలో 60 శాతం మేర టమాట పంట సాగు క్యారెట్, క్యాలిఫ్లవర్, ఆకుకూరలను సాగు చేస్తున్న రైతులు రోజుకు 395 మెట్రిక్ టన్నుల కూరగాయలను తరలిస్తున్న జిల్లా రైతాంగం కూరగాయల హబ్గా రంగ
కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో ధర్నా రైతు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ తపన నిరసన జ్వాల హస్తినకు తాకాలి రైతులకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ ఊరుకోదు రాష్ట్ర వి
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్11: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడు తలపెట్టిన ధర్నా ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గురువా�
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ రైతు మహాధర్నా సిద్దిపేటలో హాజరు కానున్న మంత్రి హరీశ్రావు దుబ్బాకాలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలిరానున్న రైతులు, �
ఎమ్మెల్యే కృష్ణ మోహన్రెడ్డి | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి రెడ్డి కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర�
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�