ఆడపడుచులకు అండ కల్యాణలక్ష్మి, షాదీముబార్ 101 చెక్కులు పంపిణీ చేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
మారేడ్పల్లి : అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. బుధవారం మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో పదిమంది లబ్ధిదారులకు పది చెక�
Special plan for Nalgonda development | పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరెట్లో అధికారులతో సీఎం సమీక్ష
ఖమ్మం : రైతుబంధు పథకం..అన్నదాతల్లో మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.ఖాతాల్లోకి డబ్బులు చేరిన వేళ రైతన్నలు సంబురాలు జరుపుకుంటున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ సర్కార్ రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస�
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పోడు భూముల అంశంతో పాటు దళిత బంధు పథకం అ�
Rythu bandhu | తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాలో �
CM KCR | నల్లగొండలోని పీటీఆర్ కాలనీలో తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిశోర్ కుటుంబ సభ్యుల
Minister Indrakaran Reddy | అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
Jaganmohan rao | తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ వద్ద హాకా భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతులు చేపట్టారు.
మరో 6 లక్షల టన్నుల బియ్యం సేకరణ ఈ వానకాలంలో తీసుకొంటామని కేంద్రం లేఖ రాష్ట్ర డిమాండ్ 20 లక్షల టన్నుల ధాన్యం హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వ అలుపెరుగని పోరాటానికి కే
rythu bandhu amount credited first day 18.12 lakh to farmers accounts | రైతుబంధు 8వ విడుత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తొలి రోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.5,44,55,71,967 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడుతలో ఎకరాలోపు