హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రవీందర్సింగ్ గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. క�
బాలరాజ్యాదవ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ సూచన గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కలలను నెరవేర్చే విధంగా పనిచేయాలని, వచ్చిన
Rs 130 cr amount credited to farmers account under rythu bandhu scheme | ఎనిమిదో విడుత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ నిరాటంకంగా సాగుతున్నది. మూడో రోజు రైతుల ఖాతాల్లో రూ.1,302.60కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
MLC Goreti Venkanna | ప్రముఖ ప్రజా కవి, శాసన మండలి సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కే�
వెంటనే ఉత్తర్వుల జారీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సిద్దిపేట కమిషనర్ నల్లగొండకు బదిలీ వెంటనే వచ్చి పనిచేయాలని ఆదేశం నల్లగొండ పట్టణం అభివృద్ధి చెందాలి నిధులు ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం పక్కాగా ప్ర�
నల్లగొండ, డిసెంబర్ 29: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి స్వర్గీయ మారయ్య పెద్దకార్యంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నల్లగొండకు చేరుకున్న సీఎం ఎన్జీ కళాశాలలో ఏర్పా�
ప్రపంచంలోనే యూనిక్ పథకమిది వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదు రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు.. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికిది నిదర్శనం సాగునీరు, ఉచిత విద్య�
రైతుబంధుతో ఎవుసం తిప్పలు తప్పినయ్ ఈ పథకంతో సీఎం కేసీఆరే మాకు తోడున్నడు నిజామాబాద్ రైతు వేముల రమేశ్ మనోగతం కమ్మర్పల్లి, డిసెంబర్ 29: రైతుబంధు పథకంతో రైతులకు పంట సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. �
రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదురేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారుయాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలుబీజేపీ ఎం�
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశ�
నిజాంపేట,డిసెంబర్29: అన్నదాతల అభ్యున్నతే లక్ష్య ంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. బుధవారం నిజా ంపేటలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కల సి రైతు బం�