హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాల్లో మరోసారి నగదు జమ చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. రైతుబంధు సాయంతో యాసంగి సాగుకు పెట్టుబడి ఢోకా ఉండదని సంబురంగా చెప్తున్నరు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలని దీవెనలు ఇస్తున్నరు.
సిద్దిపేట జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
భూపాలపల్లి జిల్లాలో..