రెండేళ్లుగా కనీస గిట్టుబాటు ధరలేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ఆయిల్పాం రైతులు ఇప్పుడిప్పుడే ఖుషీ అవుతున్నారు. క్రూడాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం విధించడంతో ఒక్కసారిగా గెలల ధర భారీగా పెరిగి
2014కు ముందు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఒక్కటే వ్యవసాయ మార్కెట్ ఉండేది. రైతులు తమ పంటలను విక్రయించాలంటే తిరుమలగిరి లేదా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతుబీమా లక్ష మార్కును దాటడం ఒక రికార్డు. 2018లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,00,782 కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం లభించింది. రైతుల నుంచి పైసా ప్రీమియం వసూలు చ
Rythu bandhu | తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాలో �
Cotton price | పత్తి రైతు పంట పండుతున్నది. తెల్ల బంగారినికి కాసుల వర్షం కురుస్తున్నది. ఈ సారి పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణ రైతన్నకు మంచి ఆదాయం వస్తున్నది.