కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుమంటే చేతకాదు.. కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటదట. ఎమ్మెల్యేలను కొంటం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు.
తెలంగాణ మాడల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో రాష్ట్రం తమకూ తెలంగాణ పథకాలు కావాలని కోరుకొంటున్నది. ఇప్పటికే తెలంగాణ రైతు పథకాలు తమకు వర్తింపజేయాలని మహారాష్ట్ర, కర్ణాటక రైతులు డిమాండ్ చ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే పదిహేనేండ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిషారమైందని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చంటి క్రాంత
Tamil Nadu Farmers | తమిళనాడులోని కోయంబత్తూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్పై ఇవాళ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు
minister Dayaker rao | రైతాంగాన్ని మోసం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు లాభ పడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని
బీజేపీ కుట్రలను ఛేదిస్తూ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెంపపెట్టులా ఉండబోతున్నట్టు విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీ�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చామన్పల్లి, చెర్లభూత్కూర్, దుర్షేడు గ్రామాల్లో శుక్రవారం మంత్ర�
బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున
సచివాలయ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ముఖద్వారానికి పైన బాహుబలి డోమ్ను శుక్రవారం ఏర్పాటుచేశారు. సచివాలయానికి ఏర్పాటు చేసే డోమ్లలో ఇది (54 అడుగుల ఎత్తు) అతి పెద్దది.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలోని అన్ని జిల్లాలను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన 56 పారిశ్�
దేశంలో స్టార్టప్లకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పడమే టీ హబ్ ప్రధాన లక్ష్యం. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ ? ఎలా ? వినియోగించాలో తెలియజేసేందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులు ట
స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు.
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.