Minister KTR | తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసి�
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్న�
బన్సీలాల్పేట్: ‘హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం.
జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత వనపర్తి పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సకల హంగులతో పా�
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వర లో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన�
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
పాలమూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ ఊహించనివిధంగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను కీర్తించడంతోపాటు తెలంగాణ ఉద్యమ క్రె
వికారాబాద్ జిల్లాలో 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 371 బడుల్లో మొదటి విడుతలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు రూ.ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లోని రైతువేదిక భవనంలో
జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేదర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే �
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో సర్కారు బడులు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టగా,
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన వంశీకి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల బాధిత కుటుంబ సభ�