తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ఎండగడతామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) అధ్యక్షుడు కేవీ జాన్సన్, ప్రధాన క్యాదర్శి కోడూరి ప్రకాశ్ పేర్కొన్నారు.
CM KCR | ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా.. సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం ఫరిడవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని రాజ్యాంగం ద్వారా పౌర సమాజానిక
Minister Niranjan Reddy | తెలంగాణ సాధించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ �
Mahabubabad | ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన ఏర
గ త ప్రభుత్వాలు రజకులు, నాయీబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎంబీసీ రాష్ట్ర కోకన్వీనర్ కొండూరు సత్యనారాయణ కొనియాడ�
‘తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం.. మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టె అడ్డం పెడుతున్నది. రాష్ర్టానికి ఇచ్చే నిధులను ఆపాలె. వచ్చే పైసలు రాకుండా చెయ్యాలె. ఎఫ్ఆర్బీఎం మీద కోతలు పెట్టా�
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే.
తెలంగాణ రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాసగల్ల మహేశ్ (ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్) వివాహం ఆలేరు పట�