పేదలకు ఉచితంగా వైద్యం, విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామానికి చెందిన కాం�
కేసీఆర్ తనకు ప్రజలు పెట్టిన కిరీటాన్ని చూసి మురిసిపోకుండా, పీఠాన్ని చూసి సంతృప్తి పడకుండా, కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు కాబట్టి నాడు ఓటుకు నోటు దొంగలు; నేడు కాషాయ దొంగలు దొరికిపోయారు! రాష్ట
బాధలు తీర్చే సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తే సహించమని, పాలమూరును బాగుచేసిన దైవం అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్నా
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 20 లక్షల వ్యయంతో ట్రాక్టర్లు, హార్వె
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజకవర్గంలో వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను ఆపిన వార్తలను చూసి సంబురపడ్డానని అన్నారు. అందరు ఇలా చెక్డ్యాంలు నిర్మిం�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
ప్రజల ముంగిటకి పాలనను తీసుకువచ్చి, వారిని అందులో భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం సంపూర్ణంగా విజయవంతమైంది.