రెండో దశ మెట్రో రైల్వే లైన్ ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ఆడపిల్లల పెండ్లి కి కల్యాణలక్ష్మి పథకం కొండంత అండ అని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం మంగళవారం 125 మంది లబ్ధిదారులకు అంద
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమన్న మహనీయుడని చెప్పారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జగిత్యాల పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, రూ. 49.20 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్
Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
Metro Rail | రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్లోని పోలీసు గ్రౌండ్స్లో బహిరంగ సభ
Kanti Velugu | రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధపడుతున్న వారి లోపాలను సవరించేందుకే కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. కంటి వెలుగు