ఇటీవలే జార్జియాలో ముగిసిన ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన యువ సంచలనం దివ్య దేశ్ముఖ్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
Devendra Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలపై దాదాగిరి పెరుగుతున్నదని అన్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నదని ఆరోపించారు.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశ�
CM Devendra Fadnavis | బాలీవుడ్ నటుడు.. పటౌడి వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
మావోయిస్టు పార్టీలో మరో సంచలనాత్మక లొంగుబాటు నమోదైంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు భార్య తారక్క లొంగిపోయారు. ఆమెతోపాటు మరో పది మంది మావోయిస్టులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస�
Tarakka | మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క.. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనరల్ కమిట
Maharastra Cabinet | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో కీలకమైన హోంశాఖ, లా అండ్ జ్యుడిషియరీ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కేటా
Devendra Fadnavis |మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలోని ప్రభుత్వం 42మంది మంత్రులతో కొలువు దీరింది. ఆదివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు చాలా రోజులే తీసుకున్నది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గద్దెనెక్కారు. చివరి నిమిషం దాకా సీఎం పదవి క�
Devendra Fadnavis | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నియమితులు కానున్నట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్డీ
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పుణె జిల్లాలోని బారామతి పట్టణంల�